Saturday, February 13, 2010

సచివాలయంలో 'ముంపు' దొంగలు

వాళ్ల గ్రామాలను రిజర్వాయర్ ముంచేసింది. పునరావాసం పేరుతో ప్రభుత్వం వంచించింది. ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారులు నిలువు దోపిడీ చేశారు. దెబ్బ మీద దెబ్బ తిన్న శ్రీశైలం రిజర్వాయర్ బాధితులకు ఏబీఎన్ అండగా నిలిచింది. సెక్రటేరియట్‌లో ఉన్న దొంగల్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

No comments:

Post a Comment